నేను నిన్న పాండురంగడు నుండి మాతృదేవోభవ!! పితృదేవోభవ!! పాట విన్నాను. చాలా బాగుంది. మనసును కదిలించే పాట అది.
బాలు,కీరవాణి విశ్వరూపం చూపించారు. బహశా ఇది ఒక మైలురాయి కావచ్కు. పాట లో పదాలు క్లిష్టమైనవి కావు. మాటలనే పాట గా రాసారు.
ఒక కొడుకు కన్నవారిని విస్మరించి, తన తప్పును గ్రహించి పడే ఆవేదన ను బాలు అద్భుతంగా ధ్వనించారు.
ఆ పాట కు లింకు http://mdileep.googlepages.com/MatrudevobhavaPandurangadu.zip
కనీసం ఈ పాట అయినా బాలయ్య దశ మారుస్తుందేమో చూడాలి.
